Friday, 25 December 2020

Sabarimala: అయ్యప్ప సన్నిధానంలో నేడు మండలపూజ, ప్రత్యేక పూజలు, స్వామియేశరణం అయ్యప్ప !

శబరిమల/ పంపా/కొచ్చి: హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రం అయిన కేరళలోని శబరిమల సన్నిధానంలో నేడు మండలపూజ నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. అయ్యప్పస్వామికి ఎంతో పవిత్రమైన బంగారు నగలు తీసుకెళ్లే తంక-అంకి కార్యక్రమం కన్నుల పండుగా పూర్తి అయ్యింది. అరుణ్ముల పార్థసారథి ఆలయంలోని ఉన్న అయ్యప్పస్వామికి రాజుల కాలంలో తయారు చేయించిన బంగారు, వజ్రాల నగలు శుక్రవారం

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/37ONjlT
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour