Monday, 21 December 2020

కస్టమర్ చార్జీల వాత.. ఈ నెలలో రూ.88 కోట్లు టార్గెట్.. రంగంలో ట్రాన్స్ కో సిబ్బంది..

రైతు సంక్షేమం.. అన్నదాతల మేలు కోసం పలు పథకాలు ప్రవేశపెట్టామని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. ఉచిత విద్యుత్ ఇస్తున్నామని.. దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వడం లేదని పలుమార్లు చెప్పింది. అయితే కస్టమర్ చార్జీ పేరుతో రైతు నుంచి ముక్కుపిండీ మరీ డబ్బులు వసూల్ చేస్తోంది. దీనిపై రైతు నేతలు, సంఘాల నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తమవుతోన్న పట్టించుకోవడం లేదు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Kuc8L1
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour