రైతు సంక్షేమం.. అన్నదాతల మేలు కోసం పలు పథకాలు ప్రవేశపెట్టామని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. ఉచిత విద్యుత్ ఇస్తున్నామని.. దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వడం లేదని పలుమార్లు చెప్పింది. అయితే కస్టమర్ చార్జీ పేరుతో రైతు నుంచి ముక్కుపిండీ మరీ డబ్బులు వసూల్ చేస్తోంది. దీనిపై రైతు నేతలు, సంఘాల నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తమవుతోన్న పట్టించుకోవడం లేదు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Kuc8L1
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment