Monday, 21 December 2020

మమత వర్సెస్ కేసీఆర్: ఆ సమావేశానికి గులాబీ బాస్‌కు నో ఇన్విటేషన్.. నమ్మకం కోల్పోయారా..?

హైదరాబాదు:తెలంగాణలో ఒకప్పుడు పోరు టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్‌గా ఉండేది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ తెలంగాణలో క్రమంగా కనుమరుగవుతుండటంతో మరో జాతీయ పార్టీ టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయ పార్టీగా ఎదుగుతోంది. ఇప్పటికే దుబ్బాక ఉపఎన్నిక విజయం, గ్రేటర్‌ ఎన్నికల్లో ఊహించిన దానికంటే ఎక్కువ సీట్లు రావడంతో కమలనాథులు ఫుల్ జోష్‌తో ఉన్నారు. ఇక గ్రేటర్ ఎన్నికల్లో అనుకున్నన్ని స్థానాలు దక్కకపోవడంతో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2J9qpfl
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour