Monday, 21 December 2020

మంటల్లో కారు: 5 మంది సజీవదహనం: అతి వేగం..పొగమంచు: కంటైనర్‌ను ఢీ కొట్టి: ఎక్స్‌ప్రెస్ వే

లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అతి వేగం అయిదుమంది ప్రాణాలను తీసుకుంది. అతివేగానికి పొగమంచు తోడు కావడం ప్రమాదానికి దారి తీసింది. ఎక్స్‌ప్రెస్ వేపై వేగంగా వెళ్తోన్న ఓ కారు అదుపు తప్పి కంటైనర్‌ను ఢీ కొట్టింది. ఆ వెంటనే కారులో నుంచి మంటలు చెలరేగాయి. క్షణాల్లో కారు మొత్తాన్ని కమ్మేశాయి.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3nIos8J
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour