మూడు నెలల తర్వాత రాష్ట్రంలో ఎట్టకేలకు వ్యవసాయేతర ఆస్తులు, భూముల రిజిస్ట్రేషన్లు సోమవారం(డిసెంబర్ 14) నుంచి ప్రారంభమయ్యాయి. తొలిరోజు రాష్ట్రవ్యాప్తంగా కేవలం 82 రిజిస్ట్రేషన్లు మాత్రమే జరగడం గమనార్హం. ఇందులో అత్యధికంగా ఉప్పల్ రిజిస్ట్రార్ కార్యాలయంలో 7 రిజిస్ట్రేషన్లు జరిగాయి. సాంకేతిక సమస్యల కారణంగా కొన్నిచోట్ల ఒక్క రిజిస్ట్రేషన్ కూడా జరగలేదు. స్లాట్ల బుకింగ్లో సమస్యలు,సర్వర్లు డౌన్ అవడం తదితర సాంకేతిక కారణాలతో తక్కువ సంఖ్యలో రిజిస్ట్రేషన్లు జరిగాయి.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Kq1q7Q
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment