Monday, 14 December 2020

తొలిరోజు కేవలం 82 రిజిస్ట్రేషన్లు... సులభతరమైన ప్రక్రియే... కానీ ఇవీ సమస్యలు..

మూడు నెలల తర్వాత రాష్ట్రంలో ఎట్టకేలకు వ్యవసాయేతర ఆస్తులు, భూముల రిజిస్ట్రేషన్లు సోమవారం(డిసెంబర్ 14) నుంచి ప్రారంభమయ్యాయి. తొలిరోజు రాష్ట్రవ్యాప్తంగా కేవలం 82 రిజిస్ట్రేషన్లు మాత్రమే జరగడం గమనార్హం. ఇందులో అత్యధికంగా ఉప్పల్ రిజిస్ట్రార్ కార్యాలయంలో 7 రిజిస్ట్రేషన్లు జరిగాయి. సాంకేతిక సమస్యల కారణంగా కొన్నిచోట్ల ఒక్క రిజిస్ట్రేషన్ కూడా జరగలేదు. స్లాట్ల బుకింగ్‌‌లో సమస్యలు,సర్వర్లు డౌన్ అవడం తదితర సాంకేతిక కారణాలతో తక్కువ సంఖ్యలో రిజిస్ట్రేషన్లు జరిగాయి.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Kq1q7Q
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour