Monday, 14 December 2020

శబరిమల ఆన్‌లైన్ పాసుల గోల్‌మాల్: హైదరాబాద్ కేంద్రంగా కొత్త ధందా: 12 గంటల్లో 44 వేల టికెట్లు

హైదరాబాద్: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం శబరిమల ఆన్‌లైన్ పాస్‌ల కొనుగోలు వ్యవహారంలో సైబర్ నేరగాళ్లు విజృంభించారు. తమ చేతివాటాన్ని ప్రదర్శించారు. భక్తుల నుంచి భారీ మొత్తంలో నగదును కొల్లగొట్టారు. వారికి నకిలీ పాస్‌లను అంటగట్టారు. ఈ వ్యవహారం మొత్తం హైదరాబాద్ కేంద్రంగా సాగడం ప్రాధాన్యతను సంతరించుకుంది. దీనిపై సైబర్ క్రైమ్ కింద హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసినట్లు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3aaoxOH
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour