Monday, 14 December 2020

ఏపీలో రాష్ట్రపతి పాలన- హైకోర్టులో ప్రభుత్వం ఆందోళన- రాజ్యాంగ విచ్ఛిన్నం కేసులో

ఏపీలో వ్యక్తుల అదృశ్యం సందర్భంగా దాఖలవుతున్న హెబియస్‌ కార్పస్‌ పిటిషన్ల విషయంలో పోలీసు శాఖ నిర్లిప్త ధోరణిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ హైకోర్టు చేసిన వ్యాఖ్యలు, అనంతరం అధికార పార్టీ నేతలు హైకోర్టుపై సోషల్‌ మీడియాలో సాగించిన వార్ ఆధారంగా రాష్ట్రంలో రాజ్యాంగ విచ్ఛిన్నం జరిగిందని అత్యున్నత న్యాయస్ధానం ఓ అంచనాకు వచ్చింది. ఇదే కేసులో వాదనల

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/34dyTJG
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour