Friday, 4 December 2020

ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి ఎంవీఏ షాక్: కాషాయం ఖాతాలో ఒక్కటే, శివసేన కూటమికి 4

ముంబై: మహారాష్ట్రలో ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి భారీ షాక్ తగిలింది. డిసెంబర్ 1న మొత్తం మూడు గ్రాడ్యుయేట్, రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగ్గా.. బీజేపీ కేవలం ఒక చోట మాత్రమే విజయం సాధించింది. మిగిలిన నాలుగు స్థానాల్లో అధికార శివసేన నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీ కూటమి గెలుపొందింది. ఎమ్మెల్సీ ఎన్నికల

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3ooy2xr
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour