దేశ రాజధాని ఢిల్లీలోనూ, ఢిల్లీ సరిహద్దుల్లోనూ కేంద్రం ఇటీవల తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల నిరసనలు కొనసాగుతున్నాయి. ఢిల్లీలో రైతులు నిరసనను చేపట్టి నేటికి ఎనిమిది రోజులు అవుతున్నా, ఢిల్లీలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నా నిరసన ప్రదేశాలలో ఒక్క చోట కూడా కోవిడ్ 19 పరీక్ష శిబిరం ఏర్పాటు చేయకపోవడం ఆందోళన కలిగిస్తుంది.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/37y9ZFH
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment