Wednesday, 16 December 2020

జగన్ రాజధానుల ప్రకటనకు ఏడాది- రగులుతున్న అమరావతి-365 రోజుల వ్యధ

ఏపీలో అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో గతేడాది డిసెంబర్‌ 17న వైసీపీ ప్రభుత్వం మొదలుపెట్టిన మూడు రాజధానుల ప్రక్రియ ఇప్పటికీ ఓ కొలిక్కి రాలేదు. ఆ రోజు సీఎం హోదాలో వైఎస్‌ జగన్ అసెంబ్లీలో చేసిన ప్రకటన ఈ ఏడాదంతా రైతు కుటుంబాల్లో ఆవేదనకు కారణమైంది. అయినా ఇప్పటికీ ఓ పరిష్కారం లేని సమస్యగానే అమరావతి కనిపిస్తోంది. అమరావతిలో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2IXm7b1
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour