Wednesday, 18 November 2020

Sabarimala: కేరళ ప్రభుత్వం దివాళా తీసిందా ?, రూ. 7 లక్షలు లేవా ?, ఆయుర్వేదం, స్వామియే శరణమయ్యప్ప!

శబరిమల/ కేరళ: శబరిమల అయ్యప్పస్వామిని దర్శించుకోవడానికి వెలుతున్న భక్తుల ఆరోగ్యం గురించి కేరళ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వెలుగు చూసింది. కరోనా వైరస్ (COVID-19) తాండవం చేస్తున్న సందర్బంగా అయ్యప్ప భక్తులకు అనేక నియమాలు విధించిన కేరళ ప్రభుత్వం వారి ఆరోగ్యం కాపాడటంలో, వారి అవసరాలు తీర్చడంలో విఫలం అవుతోందని మలయాళం మీడియా కోడైకూస్తోంది. శబరిమల అయ్యప్ప

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3kKE0GX
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour