ఢిల్లీ పోలీస్ చరిత్రలోనే ఇదో అరుదైన సందర్భం. మొట్టమొదటిసారి పోలీస్ శాఖలో నిబంధనలతో పనిలేకుండా ఓ మహిళా పోలీస్ అధికారిని ప్రమోషన్ వరించింది. హెడ్ కానిస్టేబుల్ నుంచి పదోన్నతి లభించింది. కేవలం 3 నెలల వ్యవధిలోనే 76 మంది మిస్సింగ్ చిన్నారుల ఆచూకీని కనిపెట్టినందుకు ఆమెకు ఈ పదోన్నతి దక్కింది. అవుటాఫ్ టర్న్ ప్రమోషన్ దక్కించుకున్న ఆ మహిళా హెడ్ కానిస్టేబుల్ పేరు సీమా ఢాకా...
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2UF8hw5
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment