Wednesday, 18 November 2020

విజయనగరం, విశాఖ మన్యంలో మరణమృదంగం..ఏజెన్సీ వాసులను వణికిస్తున్న వింత వ్యాధి

ఏపీ ఏజెన్సీలో వింత వ్యాధి ఇప్పుడు అడవి బిడ్డల ఉసురు తీస్తుంది . కరోనా మహమ్మారితోనే పోరాటం సాగిస్తున్న సమయంలో ఓ వింత వ్యాధి విజయనగరం , విశాఖ ఏజెన్సీలో ప్రబలుతోంది. శరీర భాగాలు పాడైపోయి, కాళ్ళు చేతులు, పొట్ట వాపులు వచ్చి గిరిజనులు అకస్మాత్తుగా మరణిస్తున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఏపీ ఏజెన్సీలో వింత వ్యాధి ఇప్పుడు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3fgSL38
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour