Friday, 27 November 2020

CM PA:సీఎం పీఏ అత్మహత్యాయత్నం, కలకలం, సీఎం క్లారిటి, నాభర్తకు పొలిటికల్ టెన్షన్, భార్య, ఏం జరిగింది ? !

బెంగళూరు/ న్యూఢిల్లీ: దక్షిణ భారతదేశంలో బీజేపీ అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం కర్ణాటక. కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప రాజకీయ కార్యదర్శి, సీఎంకు అత్యంత సన్నిహితుడు ఎన్ఆర్. సంతోష్ ఆత్మహత్యాయత్నం చెయ్యడం కలకలం రేపింది. ఉదయం సీఎం యడియూరప్పతో వాకింగ్ చేసి తరువాత ఆయనతో చాలా సమయం గడిపిన సంతోష్ ఇంటికి చేరుకుని మోతాదుకు మించిన స్థాయిలో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/36gFnsW
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour