Friday, 27 November 2020

అక్కడ మెరిసేవన్నీ వజ్రాలేనా ... నాగాలాండ్ బొగ్గుగనుల్లో వజ్రాల వేట.. ఎగబడుతున్న జనం

ఉప్పాడ బీచ్ ప్రాంతంలో సముద్రం నుండి బంగారం బయటకు వస్తుంది అంటే జనాలు ఎగబడినట్లుగానే, మన దేశంలోనే ఓ రాష్ట్రంలో జనాలు ఇప్పుడు వజ్రాల కోసం పిచ్చి వాళ్ళ లాగా వెతుకుతున్నారు.ఈశాన్య రాష్ట్రమైన నాగాలాండ్లో బొగ్గు గనులు అపారంగా ఉన్నాయి. మంచి నాణ్యత గల బొగ్గుకు పేరుగాంచిన నాగాలాండ్ రాష్ట్రంలోని మోన్ జిల్లాలోని వాంచింగ్ ఒక కుగ్రామం.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2VbByyU
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour