Friday, 27 November 2020

అమరావతిపై భారీ ట్విస్ట్‌- రాజధాని ఖర్చు వివరాలు కోరిన హైకోర్టు-నిరాకరించిన పీఏజీ

ఏపీలో అభివృద్ది వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానుల ఏర్పాటు కోసం వైసీపీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు హైకోర్టు ఎక్కడికక్కడ బ్రేకులు వేస్తూనే ఉంది. దీనిపై ఇప్పటికే దాఖలైన వందకు పైగా కేసులను విచారిస్తున్న హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని పలు వివరాలు కోరింది. అదే సమయంలో అసలు అమరావతిపై ఇప్పటివరకూ పెట్టిన ఖర్చెంతో చెప్పాలని అకౌంటెంట్‌ జనరల్‌ను కోరింది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/36eNZjx
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour