Sunday, 29 November 2020

బ్రహ్మపుత్రా నదిపై మరో ప్రధాన ప్రాజెక్టు నిర్మించనున్న చైనా ...భారత్ పైనే ప్రభావం

టిబెట్‌లోని వాస్తవాధీన రేఖకు సమీపంలో బ్రహ్మపుత్ర నదిపై చైనా ఒక ప్రధాన జలవిద్యుత్ ప్రాజెక్టును నిర్మిస్తుందని, వచ్చే ఏడాది నుంచి అమలు చేయబోయే 14 వ పంచవర్ష ప్రణాళికలో దీని కోసం ఒక ప్రతిపాదన సిద్ధం చేసిందని అధికారిక మీడియా పేర్కొంది. చైనా బ్రహ్మపుత్రకు టిబెటన్ పేరు అయిన యార్లుంగ్ జాంగ్బో నది దిగువ భాగంలో జలవిద్యుత్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3qng68q
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour