Sunday, 29 November 2020

రజినీకాంత్ భేటీ ఆరంభం: తీవ్ర ఉత్కంఠత: బీజేపీకి వ్యతిరేకంగా ఫ్యాన్స్ నినాదాలు: ఏం చెబుతారు?

చెన్నై: వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతోన్న తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. దక్షిణాది సూపర్ స్టార్ రజినీకాంత్ హుటహుటిన పార్టీ నేతలు, పదాధికారులు, జిల్లా కార్యదర్శులతో భేటీ నిర్వహించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. తన రాజకీయ భవిష్యత్‌ గురించి చర్చించడానికి రజినీకాంత్ ఈ సమవేశాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటికే రజినీ మక్కళ్ మండ్రమ్ పేరుతో పార్టీని నెలకొల్పిన

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/39suEgI
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour