Sunday, 29 November 2020

కంగనా రనౌత్‌పై బ్రహ్మాస్త్రాన్ని రెడీ చేస్తోన్న శివసేన: ఊర్మిళా మతోండ్కర్ చేరికకు ఓకే

ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో మరో అనూహ్య పరిణామం చోటు చేసుకోనుంది. అధికారంలో ఉన్న శివసేనను టార్గెట్‌గా చేసుకుని ఘాటు విమర్శలతో చెలరేగిపోతోన్న బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌పై సంధించడానికి బ్రహ్మాస్త్రం రెడీ అవుతోంది. కంగనాకు ధీటుగా కౌంటర్ ఇవ్వడానికి ఊర్మిళా మతోండ్కర్‌ను పార్టీలో చేర్చుకోబోతోంది. మంగళారం ఆమె శివసేన తీర్థాన్ని పుచ్చుకోనున్నారు. రాజకీయాల్లోకి ప్రవేశించడం ఊర్మళకు కొత్త

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2VhZb8U
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour