Wednesday, 25 November 2020

జగన్‌ సర్కారుకు బీజేపీ మరో షాక్‌- అమరావతే రాజధాని అన్న నడ్డా- కేంద్రంతో విభేదిస్తూ

ఏపీలో మూడు రాజధానుల విషయంలో బీజేపీ ఎటూ తేల్చుకోలేకపోతోంది. మూడు రాజధానుల ఏర్పాటుతో రాజకీయంగా తమకు ప్రయోజనమా కాదా అన్న విషయంలో కాషాయ పార్టీకి ఓ స్పష్టమైన అభిప్రాయం లేకుండా పోతోంది. దీంతో కాసేపు అమరావతి అంటూ మరోసారి రాష్ట్ర్ర ప్రభుత్వ నిర్ణయం అంటూ భిన్నాభిప్రాయాలు వినిపిస్తోంది. హైకోర్టులో కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్లకు భిన్నంగా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3l8rgd2
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour