Wednesday, 25 November 2020

హైదరాబాద్ లో మతకల్లోలాల ప్రచారం..వాళ్ళపై పీడీ యాక్ట్ లు: సీపీ వార్నింగ్

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో అధికార ప్రతిపక్ష పార్టీలు నువ్వెంత అంటే నువ్వెంత అంటూ విమర్శనాస్త్రాలకు తెరతీశారు. బీజేపీ అధికారంలోకి వస్తే మతకల్లోలాలు చెలరేగుతాయి అని, హైదరాబాద్ ప్రశాంతంగా ఉండదని టిఆర్ఎస్ పార్టీ ప్రచారం చేస్తుంటే, బిజెపి కూడా హైదరాబాద్లో రోహింగ్యాలు నివసిస్తున్నారని, పాతబస్తీ పై సర్జికల్ స్ట్రైక్ చేస్తామని అగ్గి రాజేస్తోంది. ఇక

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3nYhso8
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour