Wednesday, 25 November 2020

వాడెవడో కూల్చేస్తామంటే.. మీరేం చేస్తున్నారు: ఎన్టీఆర్‌కు భారతరత్న మేం ఇప్పిస్తాం: టీబీజేపీ

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మరో సరికొత్త వివాదం చెలరేగింది. ఎన్నికల ప్రచారం భాగంగా ఇప్పటికే వివాదాస్పద వ్యాఖ్యలు ప్రవాహంలా తన్నుకొస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో.. వాటికి అడ్డుకట్ట పడేలా కనిపించట్లేదు. పోలింగ్ గడువు సమీపిస్తోన్న కొద్దీ వాటి తీవ్రత మరింత అధికమౌతోంది. హుస్సేన్ సాగర్‌ను ఆక్రమించి మరీ నిర్మించిన దివంగత మాజీ ప్రధానమంత్రి పీవీ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/367duTV
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour