Friday, 27 November 2020

నేడు కరోనా వ్యాక్సిన్ తయారీ సంస్ధలకు మోడీ- హైదరాబాద్‌, అహ్మదాబాద్‌, పుణేల్లో

భారత్‌లో కరోనా వ్యాక్సిన్‌ను సాధ్యమైనంత త్వరగా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్న ప్రధాని మోడీ ఇవాళ దీనిపై సమీక్ష నిర్వహించేందుకు సిద్దమయ్యారు. అహ్మదాబాద్‌, పుణే, హైదరాబాద్‌లో జరుగుతున్న కరోనా వ్యాక్సిన్ ప్రయోగాలను ఆయన ఇవాళ నేరుగా పరిశీలించబోతున్నారు. ఆ తర్వాత అక్కడే వాటి తాజా పరిస్ధితిపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. శబరిమలలో కరోనా కల్లోలం- 39

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/36eV97B
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour