Friday, 27 November 2020

తుఫాన్ దెబ్బకు ఆగిన పెళ్లి ... వధూవరుల ఆశలపై నివర్ నీళ్ళు .. అసలేం జరిగిందంటే

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నివర్ తుఫాన్ ప్రభావం ఓ పెళ్లి మీద కూడా పడింది. నివర్ తుఫాను ప్రభావంతో చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అవుతున్నాయి. నివర్ తుఫాన్ కారణంగా వీచిన బలమైన చలిగాలులకు ప్రజలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ఇక ఈ సమయంలో తుఫాను కారణంగా నిన్న

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3ms8uPi
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour