Monday, 16 November 2020

యూపీలో దారుణం .. ఇద్దరు మైనర్ బాలికలను చంపి ఫతేపూర్ చెరువులో పడేసిన దుండగులు

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. కూరగాయలు తీసుకురావడానికి మధ్యాహ్నం పొలానికి వెళ్లిన ఇద్దరు అక్కా చెల్లెళ్ళు ఉత్తరప్రదేశ్ జిల్లాలోని , అసోధర్ ప్రాంతంలోని ఫతేపూర్ లో ఒక గ్రామం వద్ద చెరువులో విగత జీవులుగా తేలారు. ఇద్దరు మైనర్ లైన దళిత సోదరీమణులను గుర్తు తెలియని ఆగంతకులు హతమార్చి చెరువులో పడేసినట్లుగా భావిస్తున్నారు. చెరువులో బాలికల

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3kCoPiM
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour