ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు శరవేగంగా ప్రయత్నాలు చేస్తున్న జగన్ సర్కారుకు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ ఊహించని షాక్ ఇచ్చారు. జిల్లాల విభజనకు సంబంధించి చేపట్టిన ప్రక్రియను నిలిపేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు సీఎస్ నీలం సాహ్నీకి నిమ్మగడ్డ లేఖ రాశారు. స్ధానిక సంస్ధల ఎన్నికల ప్రక్రియ పూర్తికాకుండా కొత్త జిల్లాల ఏర్పాటు చేపట్టవద్దని
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/38PsGab
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment