Monday, 16 November 2020

కొత్త జిల్లాలపై జగన్‌కు నిమ్మగడ్డ షాక్‌- స్ధానిక ఎన్నికలతో మెలిక- అసలు వ్యూహం అదేనా ?

ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు శరవేగంగా ప్రయత్నాలు చేస్తున్న జగన్ సర్కారుకు ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ ఊహించని షాక్‌ ఇచ్చారు. జిల్లాల విభజనకు సంబంధించి చేపట్టిన ప్రక్రియను నిలిపేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు సీఎస్‌ నీలం సాహ్నీకి నిమ్మగడ్డ లేఖ రాశారు. స్ధానిక సంస్ధల ఎన్నికల ప్రక్రియ పూర్తికాకుండా కొత్త జిల్లాల ఏర్పాటు చేపట్టవద్దని

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/38PsGab
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour