Monday, 16 November 2020

ఏపీలో గణనీయంగా తగ్గిన కరోనా.. 24 గంటల్లో 753 మందికి వైరస్, అనంతలో సింగిల్ డిజిట్..

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ క్రమంగా తగ్గుముఖం పడుతోంది. గతంలో 10 వేలకు తక్కువగా కేసులు రాలేదు. కానీ ఇప్పుడు కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. గత 24 గంటల్లో కేవలం 753 పాజిటివ్ కేసులు వచ్చాయని వైద్యారోగ్యశాఖ బులెటిన్‌లో పేర్కొన్నది. ఇదీ కాస్త ఊరటనిచ్చే అంశం. గత కొన్ని నెలలుగా కరోనా వైరస్ కరాళ నృత్యం

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2UyrqQo
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour