Sunday, 22 November 2020

గ్రేటర్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ కు బిగ్ షాక్: రేపు ఢిల్లీలో బీజేపీ గూటికి విజయశాంతి

జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీ కీలక నేతగా ఉన్న, పార్టీ వాయిస్ ను బలంగా వినిపించిన నేత అయిన విజయశాంతి పార్టీకి గుడ్ బై చెప్పి బిజెపిలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన విజయశాంతి, మంగళవారం బీజేపీ తీర్థం తీసుకోనున్నట్లు సమాచారం. ఢిల్లీలోని కేంద్ర

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2J2iaS4
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour