Sunday, 22 November 2020

మహారాష్ట్రలో కరోనా సెకండ్‌వేవ్‌- సునామీ తప్పదన్న ఉద్ధవ్‌- క్రాకర్స్‌ కాలిస్తే చాలన్న అజిత్ పవార్‌

మహారాష్ట్రలో త్వరలో కరోనా సెకెండ్‌ వేవ్‌ ప్రభావం తప్పదన్న హెచ్చరికలు సాధారణ ప్రజల్లో ఆందోళన కలిగిస్తుండగా.... అటు సంకీర్ణ ప్రభుత్వంలోనూ చిచ్చుకు కారణమవుతున్నాయి. కరోనా సెకండ్‌ వేవ్‌ నేపథ్యంలో లాక్‌డౌన్‌ విధించేందుకు ఉద్ధవ్‌ థాక్రే ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ప్రభుత్వంలో భాగస్వామి అయిన ఎన్సీపీ తప్పుబడుతోంది. దీపావళి సందర్భంగా రోడ్లపైకి వచ్చిన జనం వైరస్‌ను చంపేస్తారేమో అన్నట్లు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3pUmQdG
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour