Sunday, 22 November 2020

మణికంఠుడి ఆలయానికి మనీ ప్రాబ్లం: జీతాలు ఇవ్వలేని స్థితి?: దారుణంగా దిగజారిన ఆదాయం

తిరువనంతపురం: పవిత్ర పుణ్యక్షేత్రం శబరిమల ఆలయంపై కరోనా ప్రభావం తీవ్రంగా పడింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా నివారించడంలో భాగంగా భక్తల రాకపై ఆంక్షలు విధించాల్సి రావడం వల్ల ఆలయ రోజువారీ రాబడి దారుణంగా పడిపోయింది. కోట్ల రూపాయల నుంచి లక్షలకు క్షీణించింది. ఫలితంగా- భక్తులకు సౌకర్యాలను కల్పించడానికి ఖర్చుతో కూడుకున్న ఎలాంటి నిర్ణయాన్ని కూడా ట్రావెన్‌కూర్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3kTlEmT
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour