Wednesday, 18 November 2020

ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు ముహూర్తం ఖరారు...

ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 30వ తేదీ నుంచి ఐదు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. కరోనా నేపథ్యంలో సమావేశాలను తక్కువ రోజులకు కుదించారు. ఈ సమావేశాల్లో 11 చట్ట సవరణలు,3 ఆర్డినెన్స్ బిల్లులు తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిజానికి అక్టోబర్‌లోనే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావించినప్పటికీ... ఆ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/32XiqsE
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour