Wednesday, 18 November 2020

జమ్మూ, కాశ్మీర్ లో ఎన్‌కౌంటర్ ..నలుగురు జైష్-ఎ-మొహమ్మద్ ఉగ్రవాదులు హతం

జమ్మూ కాశ్మీర్ లో తుపాకీల మోత మోగుతూనే ఉంది. తుపాకీ కాల్పుల శబ్దాలతో భయానక వాతావరణం నెలకొంది. భారతదేశం టార్గెట్ గా ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశం ఉందని ఇంటిలిజెన్స్ వర్గాలు గత కొంత కాలంగా ఇస్తున్న సమాచారంతో అప్రమత్తమైన సైన్యం ఉగ్రవాదుల ఏరివేత మొదలు పెట్టిన విషయం తెలిసిందే . అందులో భాగంగా ఈ రోజు కూడా ఎన్ కౌంటర్ కొనసాగుతుంది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/35KB8FA
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour