Wednesday, 18 November 2020

విశాఖ ఎయిర్‌పోర్టు 30 ఏళ్ల పాటు మూసేయండి- కేంద్రాన్ని కోరిన సాయిరెడ్డి- ఎందుకంటే ?

విశాఖపట్నంలోని అంతర్జాతీయ విమనాశ్రయాన్ని 30 ఏళ్లపాటు మూసేయాలని కేంద్ర ప్రభుత్వానికి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విజ్ఞప్తి చేశారు. చదవడానికి విచిత్రంగా అనిపిస్తున్నా ఇదే నిజం. అయితే ఇందుకో ఓ ట్విస్ట్‌ ఉంది. కేంద్రానికి విజయసాయిరెడ్డి చేసిన విజ్ఞప్తి వెనుక ఓ సమంజసమైన కారణం కూడా ఉంది. దీంతో ఇప్పుడు ఆయన విజ్ఞప్తి కేంద్రం పరిశీలనలో ఉంది. విశాఖపట్నంలోని

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3lQztUM
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour