విశాఖపట్నంలోని అంతర్జాతీయ విమనాశ్రయాన్ని 30 ఏళ్లపాటు మూసేయాలని కేంద్ర ప్రభుత్వానికి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విజ్ఞప్తి చేశారు. చదవడానికి విచిత్రంగా అనిపిస్తున్నా ఇదే నిజం. అయితే ఇందుకో ఓ ట్విస్ట్ ఉంది. కేంద్రానికి విజయసాయిరెడ్డి చేసిన విజ్ఞప్తి వెనుక ఓ సమంజసమైన కారణం కూడా ఉంది. దీంతో ఇప్పుడు ఆయన విజ్ఞప్తి కేంద్రం పరిశీలనలో ఉంది. విశాఖపట్నంలోని
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3lQztUM
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment