Saturday, 21 November 2020

జమ్మూకశ్మీర్ ఎన్‌కౌంటర్... పాకిస్తాన్‌ హైకమిషన్‌కు సమన్లు జారీ చేసిన భారత్...

రెండు రోజుల క్రితం జ‌మ్మూక‌శ్మీర్‌లోని న‌గ్రోటాలో జ‌రిగిన ఎన్‌కౌంట‌ర్‌కు సంబంధించి పాకిస్తాన్ హైకమిషన్‌కు భారత్ నోటీసులు జారీ చేసింది. ఇకనైనా ఉగ్రవాదులకు సహకరించే ధోరణిని మానుకోవాలని నోటీసుల్లో పాక్‌ను హెచ్చరించింది.ద్వైపాక్షిక కట్టుబాట్లను అతిక్రమించి భారత్‌కు వ్యతిరేకంగా పాక్ భూభాగంపై ఎటువంటి ఉగ్రవాదానికి ఆశ్రయం కల్పించవద్దని పేర్కొంది. గురువారం(నవంబర్ 19) జమ్మూ-శ్రీనగర్ హైవేపై నగ్రోటా సమీపంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/38ZVxIV
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour