Saturday, 21 November 2020

ఏపీ కరోనా అప్‌డేట్‌- 24 గంటల్లో 1160 కేసులు, ఏడు మృతులు- ఎక్కడెక్కడంటే..

ఏపీలో కరోనా ప్రభావం క్రమంగా తగ్గుతోంది. నెల రోజుల నుంచి క్రమం తప్పకుండా తగ్గుతూ వస్తున్న కేసుల ప్రభావం తాజా హెల్త్‌ బులిటెన్‌ పైనా కనిపించింది. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1160 కొత్త కేసులు మాత్రమే నమోదయ్యాయి. కరోనా కారణంగా ఏడుగురు చనిపోయారు. 1765 మంది కరోనా నుంచి కోలుకుని క్షేమంగా బయటపడ్డారు. గత 24

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3nHDZW0
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour