Saturday, 21 November 2020

ప్రముఖ జర్నలిస్టు, సాహిత్య అకాడెమీ గ్రహీత దేవీ ప్రియ కన్నుమూత

హైదరాబాదు: ప్రముఖ జర్నలిస్టు తెలుగు కవి, సాహిత్య అకాడెమీ గ్రహీత దేవీ ప్రియ కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో నిమ్స్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. దేవీ ప్రియ ఆరోగ్య పరిస్థి విషమించడంతో శనివారం ఆయన మృతి చెందారు. ఆయన వయస్సు 71 ఏళ్లు.దేవీ ప్రియకు కొడుకు, కూతురు ఉన్నారు. పొలిటికల్ సైటైరికల్ కార్టూన్లు మరియు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3fknyvH
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour