Thursday, 12 November 2020

అమిత్ షా‌ ట్విట్టర్‌పై దుమారం: ప్రొఫైల్ పిక్ లాక్: నోటీసులు ఇచ్చిన రోజే: హోం శాఖ జోక్యం

న్యూఢిల్లీ: సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్.. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షానకు అనూహ్యంగా షాక్ ఇచ్చింది. ఆయన ట్విట్టర్ ప్రొఫైల్ ఫొటోను కొంత సమయం పాటు లాక్ చేసింది. ప్రొఫైల్ ఫొటోకు బదులుగా- దాన్ని ఎందుకు డిస్‌ప్లే చేయట్లేదో, ఎందుకు లాక్ చేయాల్సి వచ్చిందనే సమాచారాన్ని ఉంచింది. కేంద్రపాలిత ప్రాంతాలైన జమ్మూ కాశ్మీర్, లఢక్‌లోని

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3eVGsJp
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour