Thursday, 12 November 2020

ఇసుకపై చేతులెత్తేసిన ఏపీ సర్కార్‌-ఆన్‌లైన్‌ అమ్మకాల రద్దు- నేరుగా రీచ్‌ల్లోనే కొనుగోళ్లు

ఏపీలో ఇసుక అమ్మకాల్లో జరుగుతున్న అక్రమాల నివారణ పేరుతో గతేడాది కొత్త విధానం తీసుకొచ్చిన వైసీపీ ప్రభుత్వం దాన్ని కొనసాగించలేకపోయింది. ఆన్‌లైన్‌ లో జరుగుతున్న అమ్మకాల్లోనూ అక్రమాలు సాగుతుండటం, ప్రజల్లో ఆన్‌లైన్‌ కొనుగోళ్లపై పూర్తి అవగాహన లేకపోవడం వంటి కారణాలతో ఈ విధానం విఫలమైనట్లు తెలుస్తోంది. దీంతో తాజాగా ఇసుక విధానంలో పలు మార్పులు చేస్తూ కొత్త

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3nit9Wf
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour