Thursday, 12 November 2020

జగన్‌ను లెక్క చేయని ఎమ్మెల్యేలు- ఏడాదిలోనే మారిన పరిస్ధితి- రఘురాముడే మార్గదర్శి...

ఏడాది క్రితం సార్వత్రిక ఎన్నికల్లో అఖండ విజయంతో పగ్గాలు అందుకున్న వైసీపీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి పాలనపై తనదైన ముద్ర వేసేందుకు కంకణం కట్టుకున్నారు. ఇందులో భాగంగానే వైసీపీపై అంతకు ముందున్న చెడ్డపేరును పోగొట్టేలా వ్యవహరించాలని, కనీసం ఏడాదిపాటైనా సంయమనం పాటించాలని ఎమ్మెల్యేలు, ఎంపీలకు జగన్‌ సూచించారు. అయితే ఇప్పుడు ఏడాది పూర్తయిందన్న లాజిక్కో, తామేం చేసినా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3nlONsM
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour