Sunday, 29 November 2020

అసెంబ్లీకి టీడీపీ ప్రజాప్రతినిధుల ర్యాలీ- నివర్‌ తుపాను బాధితులకు సాయం- ఇతర డిమాండ్లు

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ ప్రారంభమయ్యాయి. తాజాగా రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాలను ప్రస్తావిచడం ద్వారా సమావేశాల్లో ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టాలని భావిస్తున్న విపక్ష టిడీపీ తొలిరోజు నిరసనలకు దిగింది. నివర్‌ తుపాను బాధితులకు సాయంతో పాటు ఇతర డిమాండ్లతో అసెంబ్లీ బయట టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ర్యాలీ నిర్వహించారు. అసెంబ్లీ బయట ప్లకార్డులతో టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3mnduom
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour