Wednesday, 25 November 2020

దారుణం... శ్మశాన వాటికలో ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం.. నిద్రిస్తున్న బాలికను ఎత్తుకెళ్లి...

కాకినాడలో దారుణం జరిగింది. ఐదేళ్ల చిన్నారిపై గుర్తు తెలియని వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారిని ఎత్తుకెళ్లి ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఆ సమయంలో చిన్నారిని శారీరకంగా చిత్రహింసలు పెట్టాడు. అత్యాచారం తర్వాత బాలికను ఆమె ఇంటి సమీపంలో పడేసి వెళ్లిపోయాడు. గుర్తించిన కుటుంబ సభ్యులు బాలికను హుటాహుటిన జీజీహెచ్ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2V4OmXK
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour