ఏపీలోనూ నివర్ తుపాను ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. అర్దరాత్రి తీరం దాటిన సమయంలో ఏపీలోని దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో వర్షాలు కురిశాయి. ఆ తర్వాత కూడా చిరుజల్లులు పడుతూనే ఉన్నాయి. తుపాను ప్రభావం నెల్లూరు, చిత్తూరు జిల్లాలపై అధికంగా ఉంది. కోస్తా జిల్లాల్లో సముద్రం అల్లకల్లోలంగా మారిపోయింది. గంటకు 100 కిలోమీటర్లకు పైగా వేగంతో గాలులు
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3l7Un0b
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment