వాషింగ్టన్: అమెరికాలో నివసిస్తోన్న ప్రవాస భారతీయులు రోడ్డెక్కారు. నిరసన ప్రదర్శనలను చేపట్టారు. న్యాయం చేయాలంటూ బ్యానర్లు, ప్లకార్డులను ప్రదర్శించారు. బిల్ బోర్డులను అమర్చారు. రాజధాని వాషింగ్టన్ డీసీలో గల అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసం వైట్హౌస్ సహా పాకిస్తాన్, టర్కీ రాయబార కార్యాలయాల ముందు వారి నిరసన ప్రదర్శన కొనసాగింది. వారి డిమాండ్ ఒక్కటే- ముంబైపై మహోగ్రదాడికి
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3nYxvlC
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment