Sunday, 29 November 2020

ఏపీ అసెంబ్లీలో మీడియాపై నిషేధం: స్పీకర్ కు చంద్రబాబు లేఖ,జగన్ కు భయమన్న అచ్చెన్న

నేటి నుంచి ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరగనున్న నేపథ్యంలో మీడియా పై నిషేధం విధించడం పై టిడిపి చీఫ్, ప్రతిపక్ష పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు అసెంబ్లీ స్పీకర్ కు లేఖ రాశారు. టీడీపీ రాష్ట్రాధ్యక్షుడు అచ్చెన్నాయుడు వైసీపీ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియాపై నిషేధిత రాజ్యాంగ విరుద్ధమని చంద్రబాబు స్పీకర్ కు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/37n8mdR
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour