Sunday, 29 November 2020

కరోనా వ్యాక్సిన్ వల్ల వలంటీర్‌కు నరాల బలహీనతా?: సీరమ్ ఏం చెబుతోంది: రూ.100 కోట్ల పరువు నష్టం

పుణె: ప్రాణాంతక కరోనా వైరస్‌ను నిర్మూలించడానికి ఉద్దేశించిన వ్యాక్సిన్లు ఇంకో మూడు నెలల్లో అందుబాటులోకి వచ్చే పరిస్థితుల్లో.. సరికొత్తగా వివాాదాలు ముసురుకుంటున్నాయి. కరోనా వైరస్ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌లో స్వచ్ఛందంగా పాల్గొన్న ఓ వలంటీర్ చేసిన తాజా ఆరోపణలు ప్రస్తుతం కలకలం రేపుతున్నాయి. వ్యాక్సిన్‌ను వేయించుకున్న తనకు నరాల బలహీనత ఏర్పడిందని ఆరోపిస్తున్నారు. న్యూరో సిస్టమ్ డ్యామేజ్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2KJD8pu
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour