Sunday, 29 November 2020

వన్డే సిరీస్ ఓటమి చిచ్చు: టీమిండియా కేప్టెన్‌గా రోహిత్ శర్మ..కోచ్‌గా ధోనీ: కాంబినేషన్ అదుర్స్

సిడ్నీ: సుదీర్ఘ విరామం అనంతరం ఆస్ట్రేలియాలో పర్యటిస్తోన్న భారత క్రికెట్ జట్టు ఎదుర్కొన్న రెండు వరుస ఓటములు.. అభిమానుల్లో సెగ పుట్టించాయి. ఆస్ట్రేలియా గడ్డపై ఆ దేశ జట్టుతో ఇప్పటిదాకా టీమిండియా ఆడింది రెండంటే రెండు వన్డే ఇంటర్నేషనల్స్ మ్యాచ్‌లే. ఈ రెండు మ్యాచ్‌లు రగిలించిన కుంపటి మాత్రం ఈ పర్యటన మొత్తం కొనసాగేలా కనిపిస్తోంది. తొలి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3qkznHF
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour