Sunday, 29 November 2020

యూపీలో ఇంటికి నిప్పంటించిన దారుణం.. జర్నలిస్ట్ తోపాటు అతని స్నేహితుడు సజీవదహనం

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. గుర్తు తెలియని ఆగంతకులు ఓ జర్నలిస్ట్ ఉన్న ఇంటికి నిప్పంటించిన ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో జర్నలిస్టు సజీవదహనమయ్యారు. బలరాంపూర్ పట్టణంలో చోటు చేసుకున్న ఈ దారుణ ఘటనలో స్థానిక జర్నలిస్టు రాకేష్ సింగ్ నిర్భీక్ , తన స్నేహితుడితో కలిసి ఉంటున్నాడు. దుండగులు ఆయన ఇంటికి నిప్పంటించగా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3qgezky
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour