Sunday, 29 November 2020

అయ్యో..పాపం:110 మంది రైతుల గొంతు కోసి హత్య చేసిన ఉగ్రవాదులు..

నైజీరియా: నైజీరియాలో దారుణం చోటుచేసుకుంది. అన్నం పెట్టే రైతన్నలను కర్కషంగా గొంతు కోసి హత్యచేసింది బోకో హరాం జీహాది ఉగ్రవాద సంస్థ. ఒక్కరో ఇద్దరో కాదు.. ఏకంగా 110 మంది రైతుల ప్రాణాలను ఈ ఉగ్రవాదులు తీశారు. ఈ ఘటన ఈశాన్య నైజీరియా ప్రాంతంలో చోటు చేసుకుంది. వరి పొలాల్లో ఈ రైతులు పనిచేస్తుండగా వీరిపై బోకోహరాం

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3o4Xwji
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour