Wednesday, 18 November 2020

జగన్‌ సర్కారుపై గవర్నర్‌కు నిమ్మగడ్డ ఫిర్యాదు- మధ్యాహ్నం కలెక్టర్లు, ఎస్పీలతో వీసీ జరిగేనా ?

ఏపీలో స్ధానిక సంస్ధల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం చేస్తున్న ప్రయత్నాలకు ప్రభుత్వం అడ్డుతగలడాన్ని ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ సీరియస్‌గా తీసుకున్నట్లు కనిపిస్తోంది. ఈ వ్యవహారాన్ని రాజ్యాంగ సంస్ధల వద్దే తేల్చుకోవడానికి సిద్ధమైన నిమ్మగడ్డ ఇవాళ విజయవాడ రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌తో భేటీ అయ్యారు. స్ధానిక ఎన్నికల విషయంలో ప్రభుత్వం

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3fbPvWD
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour