ఏపీలో స్ధానిక సంస్ధల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం చేస్తున్న ప్రయత్నాలకు ప్రభుత్వం అడ్డుతగలడాన్ని ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సీరియస్గా తీసుకున్నట్లు కనిపిస్తోంది. ఈ వ్యవహారాన్ని రాజ్యాంగ సంస్ధల వద్దే తేల్చుకోవడానికి సిద్ధమైన నిమ్మగడ్డ ఇవాళ విజయవాడ రాజ్భవన్కు వెళ్లి గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్తో భేటీ అయ్యారు. స్ధానిక ఎన్నికల విషయంలో ప్రభుత్వం
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3fbPvWD
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment