Wednesday, 18 November 2020

పవన్ కల్యాణ్.. యూటర్న్: జగన్ సర్కార్‌కు ఫుల్ సపోర్ట్‌గా: రాజధానిని తరలించినప్పుడు చూద్దాం

అమరావతి: అమరావతి పరిరక్షణ ఉద్యమంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ యూటర్న్ తీసుకున్నట్టే కనిపిస్తోంది. అమరావతిని పూర్తిస్థాయి రాజధానిగా కొనసాగించాలంటూ ఇన్నాళ్లూ డిమాండ్ చేస్తూ వచ్చిన ఆయన తన వైఖరిని మార్చుకున్నారు. అమరావతిని తరలిస్తామంటూ ప్రభుత్వం గానీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గానీ ఎక్కడా స్పష్టంగా చెప్పలేదని తేల్చేశారు. మూడు రాజధానుల ఏర్పాటులో భాగంగా అమరావతి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/38Unxxh
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour